Advertisement

సిద్దిపేట జిల్లా పాలనాధికారిగా కృష్ణభాస్కర్‌




కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత దేవరకొండ కృష్ణభాస్కర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2012 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అయిన ఆయన పాలనలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సామాన్యులతో కలిసిపోవడం, ప్రజలతో మమేకం కావడం ఆయన ప్రత్యేకతలు. రాజన్న సిరిసిల్ల జిల్లాను దేశంలోనే తొలి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా మార్చారు. భూరికార్డుల ప్రక్షాళనలోనూ ఆయన సమర్థంగా పనిచేశారు.

Post a Comment

0 Comments